అరుదతిని చూపిస్తూ
పెండ్లి పూర్తి ఐన తరువాత పురోహితుడు అది పగలే కానీ రాత్రే కానీ వాదు వరులను ఇద్దరిని ఆరు బయటకు తీసుకోని తేచి ధ్రువ నక్షత్రమును, అరుందతి నక్షత్రములను చూపిస్తాడు. అవి కని పించిన కనిపించన అటు విపు చూపింస్తూ వారిని కనీసం స్మరించుకోమనడం అనుచారము గా వస్తుంది